వై సీపీ అధికారంలోకి రాగానే ఆనాడు వైఎస్ కన్న కలలను సాకారం చేస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరిస్తామన్నారు. అన్నదాతల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తో పాటు వారికి 3 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు అన్నివర్గాలు ప్రజలు సుఖసంతోషా లతో ఉండాలన్నా, విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నా, ముస్లీం మైనార్టీలు అన్ని రంగాల్లో అభి వృద్ది సాధించాలన్న రాజన్న రాజ్యం తిరిగి రావాలన్నారు.
Friday, 9 November 2012
గ్యాస్ దక్కకుండా చేసింది బాబే
వై సీపీ అధికారంలోకి రాగానే ఆనాడు వైఎస్ కన్న కలలను సాకారం చేస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరిస్తామన్నారు. అన్నదాతల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తో పాటు వారికి 3 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు అన్నివర్గాలు ప్రజలు సుఖసంతోషా లతో ఉండాలన్నా, విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నా, ముస్లీం మైనార్టీలు అన్ని రంగాల్లో అభి వృద్ది సాధించాలన్న రాజన్న రాజ్యం తిరిగి రావాలన్నారు.
Labels:
అనంతపురం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment